Supreme Court: కర్ణాటకతో సరిహద్దు వివాదం.. ఏపీకి సుప్రీం నోటీసులు

ఇనుప ఖనిజం తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక మధ్య సరిహద్దుల నిర్ధారణపై సర్వేయర్  జనరల్  ఆఫ్  ఇండియా తుది నివేదికపై వైఖరి వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ మేరకు అఫిడవిట్  దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే అభిప్రాయం వెల్లడించాలంటూ ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Published : 20 May 2022 12:38 IST

Tags :

మరిన్ని